Header Banner

కొనసాగుతున్న అప్పన్న స్వామి నిజరూప దర్శనం.. క్యూలైన్లో భారీగా భక్తులు!

  Wed Apr 30, 2025 22:29        Devotional

విశాఖ జిల్లా సింహాచలంలో చందనోత్సవంలో భాగంగా సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం కొనసాగుతోంది. వేకువజాము నుంచి రాత్రి 7గంటలవరకు దాదాపు 85,000 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సాయంత్రం సింహగిరిపై భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు వెనుకాడకుండా క్యూలైన్లో దర్శనం కోసం బారులు తీరారు. అధికారులు భక్తులను ఖాళీగా ఉన్న లైన్లోకి పంపించి దర్శనంలో వేగం పెంచారు. రాత్రి 9 గంటల అనంతరం సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. అనంతరం స్వామికి మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) సుగంధ పరిమళ గంధాన్ని తొలి విడతగా సమర్పించడంతో ఈ ఉత్సవం పరిసమాప్తమవుతుంది.

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

 

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త చెప్పిన మంత్రి.. ప్రతి కుటుంబానికి ఉచితంగా - తాజాగా కీలక ప్రకటన!

 

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.8 లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations